ఎమ్మెల్యే కె .పి .వివేకానంద ,బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ: హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు లోపల ,బయట ఉన్న 51 గ్రామ పంచాయతీలను శివారు మున్సిపాలిటీ ల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది
..కేసీఆర్ హాయం లో హైదరాబాద్ తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నాం
..51 గ్రామాలను శివారు మున్సిపాలిటీ ల్లో కలుపాల్సిన తొందర ఏమొచ్చింది
..ఇంత పెద్ద నిర్ణయాన్ని హడావుడి గా ఎందుకు తీసుకున్నారు ?ఎవరితో చర్చించారు ?
..సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత ,అసమర్ధ నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోంది
..కనీసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా 51 గ్రామాలను విలీనం చేయడమేమిటి ?
..ఇంత మంది ఎమ్మెల్యేలం ఉన్నాం ..మాతో చర్చించరా ?
..మున్సిపల్ శాఖ సీఎం దగ్గరే ఉంది ..ఎవరితో మాట్లాడకుండా నిర్ణయం తీసుకుంటారా ?
..కనీసం అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చించకుండా నిర్ణయం తీసుకుంటారు ?
..సీఎం కు అవగాహన లేక పొతే వేరొక్కరికి మున్సిపల్ శాఖ అప్పగించాలి
..రాష్ట్రం లో ప్రజా పాలన పోయి ఆర్డినెన్స్ ల పాలన వచ్చింది
..సీఎం కు ఆశ ఎక్కువైంది .అంతా తన నియంత్రణ లో ఉండాలనుకుంటున్నారు
..కేంద్రీకృత వ్యవస్థ ను సీఎం ప్రవేశ పెడుతున్నారు
..సీఎం దురాశ దుఃఖానికి చేటు అవుతుంది
...orr లోపల మున్సిపాలిటీలను కలిపి హైదరాబాద్ మహా కార్పొరేషన్ చేయాలని జూలైలో సర్క్యూలర్ జారీ చేశారు
..దానికి విరుద్ధంగా ఇపుడు నిర్ణయం వచ్చింది
..సీఎం తీరు తో రాష్ట్రం లో రిజిస్ట్రేషన్ ఆదాయం నెలకు 300 కోట్ల రూపాయల మేర తగ్గింది
..టోకెన్లు తీసుకున్న వారు సైతం రిజిస్ట్రేషన్లు చేసుకోవడం లేదు
..కేసీఆర్ హాయం లో శివారు మున్సిపాలిటీ లు కొత్తగా ఏర్పాటు చేసుకుని అభివృద్ధికి బాటలు వేశాము
..మౌళిక సదుపాయాలు కల్పించకుండా శివారు గ్రామాలు హైదరాబాద్ తో సమానం గా పన్నులు కట్టాలా ?
...ప్రధాన నగరాలైన ఢిల్లీ ,ముంబై ,చెన్నై లు వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధించాయి
..గ్రామపంచాయతీలను మున్సిపాలిటీ ల్లో హడావుడిగా కలపడం వల్ల ప్రజల పై భారమే తప్ప లాభం లేదు
..దొడ్డి దారిన ఆర్డినెన్న్స్ తెచ్చి గ్రామాలను మున్సిపాలిటీ ల్లో కలపడం ఏమిటీ ?
..టోక్యో లాంటి నగరాల్లో 22 మున్సిపాలిటీ లు ఉన్నాయి
...సర్పంచ్ ల కాలపరిమితి ముగిశాక ,గ్రామ సభల్లో నిర్ణయం తీసుకోకుండా నిర్ణయాలు ఏమిటీ ?
..సీఎం తప్పుడు నిర్ణయాలతో హైదరాబాద్ ప్రతిష్ట మసక బారుతోంది
...హైడ్రా పేరుతో వసూళ్ల కార్యక్రమం జరుగుతోంది
..కూల్చివేతలకు ఏ గైడ్ లైన్స్ లేవు
..సీఎం అనాలోచిత చర్యలతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతోంది
..వేరే నగరాలకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెళ్లిపోతున్నారు
..గ్రేటర్ హైదరాబాద్ గ్రేటెస్ట్ నగరం కావాలి
..మున్సిపాలిటీ ల్లో గ్రామాల విలీనాన్ని వెంటనే ఆపాలి
..ఈ అంశం పై వెంటనే అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి
...దీని పై లోతైన చర్చ జరగాలి
..కేబినెట్ సబ్ కమిటీ తూతూ మంత్రంగా పనిచేసి కాంగ్రెస్ నేతల అభిప్రాయాన్నే పరిగణన లోకి తీసుకుంది
..కేబినెట్ సబ్ కమిటీ సమావేశాలకు మమ్మల్ని ఎందుకు పిలవలేదు
..2053 చదరపు కిలోమీటర్ల పరిధి గల కార్పొరేషన్ తో కేంద్రీకృత వ్యవస్థ ఏర్పడితే ప్రజలకు నష్టం
..సీఎం కు పాలనా అనుభవం లేక ప్రజలకు కష్టాలు
...కాంగ్రెస్ కు నిర్ణీత వ్యవధి లో మున్సిపల్ ఎన్నికలు పెట్టే అలవాటు లేదు
....బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ...
..గ్రామాల విలీనానికి సంబంధించి ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఒక్క మీటింగ్ తోనే నిర్ణయం తీసుకుంటుందా ?
..ఇది ప్రజల హక్కులు కాల రాయడమే
..సంబంధిత శాఖ మంత్రి లేకుండా కేబినెట్ సబ్ కమిటీ ఉంటుందా ?
..గ్రామసభల తీర్మానం లేకుండా నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధం
..వెంటనే ఆర్డినెన్సు ను రద్దు చేయాలి .లేక పోతే బీ ఆర్ ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుంది
..సీఎం బిజీ గా ఉంటె మున్సిపల్ శాఖను శ్రీదర్ బాబు కో సీతక్క కో అప్పగించాలి
..గవర్నర్ అధికారాలను ప్రభుత్వం దుర్వినియోగo చేస్తోంది

0 Comments