నేడు కరీంనగర్‌లో కేంద్రమంత్రి ఖట్టర్‌ పర్యటనపలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఖట్టర్హాజరుకానున్న బండి సంజయ్, పొన్నం, పొంగులేటి

నేడు కరీంనగర్‌లో కేంద్రమంత్రి ఖట్టర్‌ పర్యటన
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఖట్టర్
హాజరుకానున్న బండి సంజయ్, పొన్నం, పొంగులేటి

తెలంగాణలో పెరిగిన చలితీవ్రత
మెదక్‌లో కనిష్ఠంగా 10.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
ఆదిలాబాద్ 13.2, రాజేంద్రనగర్‌లో 13.5 డిగ్రీలు
పటాన్‌చెరు 13.4, హకీంపేట 13.6, దుండిగల్‌లో 16..
మహబూబ్‌నగర్‌లో 19.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

నేటి నుంచి హైదరాబాద్‌ సాహితీ పండుగ
ప్రారంభించనున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ
హాజరుకానున్న దేశ, విదేశీ సాహితీవేత్తలు
మూడు రోజుల పాటు జరగనున్న సాహితీ పండుగ

దావోస్ లో 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం
 
తెలంగాణలో 750 కోట్లతో ఇన్ఫోసిస్ విస్తరణకు ఎంవోయూ
 
విశాఖలోని జువైనల్‌ హోం దగ్గర రెండోరోజూ ఉద్రిక్తత
 
పోలవరం ప్రాజెక్ట్ వ్యూను పరిశీలించిన మంత్రి నిమ్మల
 
రామగుండం సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
 
మధిరలో ఉరేసుకుని తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య
 
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు నేత చంద్రహాస్‌ మృతి
 
మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 10 కోట్ల మంది స్నానాలు
 
ఇనుప యుగం తమిళనాడులోనే మొదలైంది: స్టాలిన్‌

దావోస్ లో 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం
 
తెలంగాణలో 750 కోట్లతో ఇన్ఫోసిస్ విస్తరణకు ఎంవోయూ
 
విశాఖలోని జువైనల్‌ హోం దగ్గర రెండోరోజూ ఉద్రిక్తత
 
పోలవరం ప్రాజెక్ట్ వ్యూను పరిశీలించిన మంత్రి నిమ్మల
 
రామగుండం సబ్‌ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ దాడులు
 
మధిరలో ఉరేసుకుని తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య
 
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు నేత చంద్రహాస్‌ మృతి
 
మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 10 కోట్ల మంది స్నానాలు
 
ఇనుప యుగం తమిళనాడులోనే మొదలైంది: స్టాలిన్‌

Post a Comment

0 Comments