నెక్లెస్ రోడ్ పీవీ జ్ఞానభూమి లో మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు 20 వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన బీఆర్ ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య

*నెక్లెస్ రోడ్ పీవీ జ్ఞానభూమి లో మాజీ ప్రధాని పీవీ నరసింహ రావు 20 వర్ధంతి సందర్బంగా నివాళులు అర్పించిన బీఆర్ ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య..*

*మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య..*

నేను తెలంగాణ బిడ్డగా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను..

పీవీ చర్యలని స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలి..

మనం చేసేవి దిక్సూచి లా ఉండాలి.

ఇది పోరాటాల గడ్డ..దొడ్డి కొమరయ్య, చాకలి అయ్యలమ్మ ఇలా చాలామంది పోరాట యోధులు ఉన్నారు..

60% బడుగు ,బలహీన వర్గాల వారికి టికెట్లు ఇచ్చిన వ్యక్తి పీవీ నరసింహారావు..

దేశంలో భూములు లేనివారికి భూములు ఇచ్చే కార్యక్రమం చేసిన వ్యక్తి పీవీ..

భూ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి పీవి..

ఈరోజు ఈ ఆర్ధిక విధానాల వల్లనే ప్రపంచంలో 120 స్థానం నుండి ఎగుమతుల్లో 2వ స్థానానికి వచ్చాం..

దళిత బంధు పీవీ వల్లే వచ్చింది..

Post a Comment

0 Comments